తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు నెలల గడువు

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని తెలంగాణ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. కె. కేశవరావు, కె. జానారెడ్డి నాయకత్వంలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని, మరో ప్రత్యామ్నాయం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు విధులకు హాజరు కావాలనే ఆజాద్ సూచనను మంత్రి గీతారెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ప్రకటనలో జాప్యం చేస్తూ విధులకు హాజరు కావాలంటే కుదరదని ఆమె చెప్పారని సమాచారం. ఏ విధమైన హామీ పార్టీ అధిష్టానం నుంచి రాకుండా విధులకు హాజరైతే తమను ద్రోహులుగా పరిగణిస్తారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో 19 పార్లమెంటు సీట్లలో 16 గెలుస్తుందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు కావాలని తెలంగాణ ప్రతినిధులంతా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications