తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు నెలల గడువు

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని తెలంగాణ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. కె. కేశవరావు, కె. జానారెడ్డి నాయకత్వంలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని, మరో ప్రత్యామ్నాయం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు విధులకు హాజరు కావాలనే ఆజాద్ సూచనను మంత్రి గీతారెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ప్రకటనలో జాప్యం చేస్తూ విధులకు హాజరు కావాలంటే కుదరదని ఆమె చెప్పారని సమాచారం. ఏ విధమైన హామీ పార్టీ అధిష్టానం నుంచి రాకుండా విధులకు హాజరైతే తమను ద్రోహులుగా పరిగణిస్తారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో 19 పార్లమెంటు సీట్లలో 16 గెలుస్తుందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు కావాలని తెలంగాణ ప్రతినిధులంతా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications