ఉద్యోగాల పందేరం: ముసాయిదాకు సిఎం ఆదేశం

ఆ కార్యక్రమాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసిన రెండు రోజులలోనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఉద్యోగ కల్పనకు సంబంధించిన ముసాయిదా తయారు చేయాలని అధికారులను అదేశించారు. చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలను ముగించుకొని ముఖ్యమంత్రి ఉదయమే హైదరాబాదు చేరుకున్నారు. ఆయన రాగానే దీనిపై దృష్టి సారించడం విశేషం.












Click it and Unblock the Notifications