వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యోగాల పందేరం: ముసాయిదాకు సిఎం ఆదేశం
ఆ కార్యక్రమాన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసిన రెండు రోజులలోనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఉద్యోగ కల్పనకు సంబంధించిన ముసాయిదా తయారు చేయాలని అధికారులను అదేశించారు. చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనలను ముగించుకొని ముఖ్యమంత్రి ఉదయమే హైదరాబాదు చేరుకున్నారు. ఆయన రాగానే దీనిపై దృష్టి సారించడం విశేషం.
Comments
English summary
CM Kiran Kumar Reddy ordered officers to prepare Rajiv Vidya Mission draft. He ordered them to give this report on tuesday.
Story first published: Monday, July 25, 2011, 17:09 [IST]