2జి స్కామ్: రాజా వ్యాఖ్యలతో కాంగ్రెసుకు చిక్కులు

కాగా, రాజా ప్రకటనను భారతీయ జనతా పార్టీ (బిజెపి) యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి ఆయుధంగా వాడుకుంటోంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో మన్మోహన్ సింగ్, చిదంబరం కూడా ఉన్నారని బిజెపి జాతీయాధ్యక్షుడు నితన్ గడ్కరీ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రధాని పాత్రపై సాక్ష్యాధారాలు దొరికాయని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్, చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అవినీతిని ప్రోత్సహించారని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంబకోణం రాజాకే పరిమితం కాదని ఆయన అన్నారు. 2జి స్కామ్లో అందరికీ భాగం ఉందని రాజానే అంగీకరించారని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే హక్కు యుపిఎకు లేదని ఆయన అన్నారు.
యూనిటెక్, స్వాన్లపై చిదంబరం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాజా లేఖలపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేని ఆయన అడిగారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications