గడువు అడిగిన ఆజాద్, లేదన్న తెలంగాణ ఎంపీలు

మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని బలరాంనాయక్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకే తన మొదటి ప్రాధాన్యం ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని, మన్యసీమ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో చెప్పారు. నదీజలాలు, హైదరాబాదు సమస్యలు మాత్రమే ఆటంకాలుగా ఉన్నాయని, వాటిపై చర్చలు జరిగి సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తమను ఆజాద్ ఢిల్లీకి పిలిచిన మాట వాస్తవమేనని, అయితే రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని అడగలేదని ఆయన చెప్పారు. సోమవారం మరోసారి ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆజాద్తో సమావేశం కానున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications