టి-కాంగ్రెసుపై ఆజాద్ ఒత్తిడి: నో అంటున్న నేతలు

ప్రస్థుత పరిస్థితుల్లో రాజీనామాలు ఉపసంహరించుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తే రాజీనామాలపై ఆలోచిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ప్రకటన చేయకుండా వెనక్కి వెళ్లం అని ఆజాద్తో తేల్చి చెప్పినట్లుగా సమాచారం. అయితే అధిష్టానంతో చర్చలకు రమ్మని ఆజాద్ పిలవడంతో అందుకు ఆయన సమ్మతించినట్లుగా తెలుస్తోంది. అధిష్టానంతో చర్చలకు వెళ్లేందుకు టి-కాంగ్రెసు ఎంపీలు మధుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ భేటీలో స్పీకరు రాజీనామాలు తిరస్కరిస్తే పార్లమెంటులో పోరాటం చేయాలని ఎంపీలు నిర్ణయించుకునే అవకాశం ఉంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications