'తెలంగాణం'పై స్పందించిన ప్రధాని, స్పీకర్ నో కామెంట్!

కాగా సమావేశం అనంతరం మన్మోహన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లోక్పాల్ భవితవ్యాన్ని పార్లమెంటే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పేలవమైన ప్రభుత్వం లోక్పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 16 తేది నుంచి సామాజిక కార్యకర్త అన్నాహజారే తలపెట్టనున్న నిరాహారదీక్షను మీడియా ప్రధాని దృష్టికి తీసుకు వచ్చింది. 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కోవడాని సిద్ధంగా ఉన్నామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణ విచారణ కోర్టులో వున్నందున్న తీర్పుపై ముందే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేదని అన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications