సత్యం రామలింగరాజుకు బెయిలు ఇక ఈజీ?

అయితే జూలై 31 2011వ తేదిలోగా సిబిఐ తన విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ లోపు సిబిఐ విచారణ పూర్తి చేయలేక పోతే బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చునని కోర్టు తెలిపింది. దీంతో రామలింగరాజుతో పాటు ఆయన టీంకు కూడా బెయిలు వచ్చే అవకాశాలు సులభతరం అయ్యాయని తెలుస్తోంది. సిబిఐ విచారణ తేది ఆదివారంతో ముగియనుంది. ఈ కారణంగా ఆయన బెయిలుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే సిబిఐ కూడా బెయిలుపై కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు 224 మందిని సిబిఐ విచారించింది.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications