అమరజీవిని చంపింది ఆంధ్రావాళ్లే: కెసిఆర్

సీమాంధ్రలో తెలుగుతల్లి విగ్రహాలను ఎందుకు పెట్టలేదు? తెలంగాణలోనే ఎందుకు పెడ్తరు? అని ప్రశ్నించారు. తెలంగాణకోసం రాజకీయ బెటాలియన్ అంతా ఏకమైతే సీమాంధ్రులు అదిరిపోయి, బెదిరిపోయి చీల్చడానికి కుట్ర చేస్తున్నారని కెసిఆర్ విమర్శించారు. పదవుల్లో కొనసాగాలా, వద్దా అని నిర్ణయించుకునే హక్కు ప్రజాప్రతినిధికే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభ, 9న మహిళా సదస్సు, 10న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బహిరంగసభను నిర్వహించనున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications