అమరజీవిని చంపింది ఆంధ్రావాళ్లే: కెసిఆర్

సీమాంధ్రలో తెలుగుతల్లి విగ్రహాలను ఎందుకు పెట్టలేదు? తెలంగాణలోనే ఎందుకు పెడ్తరు? అని ప్రశ్నించారు. తెలంగాణకోసం రాజకీయ బెటాలియన్ అంతా ఏకమైతే సీమాంధ్రులు అదిరిపోయి, బెదిరిపోయి చీల్చడానికి కుట్ర చేస్తున్నారని కెసిఆర్ విమర్శించారు. పదవుల్లో కొనసాగాలా, వద్దా అని నిర్ణయించుకునే హక్కు ప్రజాప్రతినిధికే ఉంటుందని స్పష్టంచేశారు. ఈ నెల 6న ప్రొఫెసర్ జయశంకర్ సంస్మరణ సభ, 9న మహిళా సదస్సు, 10న ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో బహిరంగసభను నిర్వహించనున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications