కాంగ్రెసు విప్ జారీ, తెలంగాణ ఎంపిలకు పరీక్ష

లోక్పాల్ బిల్లు సభలోకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు విప్ జారీ చేసింది. ఈ బిల్లును సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ అన్నా హజారే బృందం ప్రతిపక్షాల నాయకులను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా, తెలంగాణ పార్లమెంటు సభ్యులు విప్ను పాటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని కాపాడడానికి తాము ముందుంటామని, ప్రభుత్వం మనుగడ సాగిస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని ఓ తెలంగాణ పార్లమెంటు సభ్యుడు ఇటీవల అన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications