Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళా కానిస్టేబుల్‌పై సహచర పోలీసు కాల్పులు

New Delhi
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ పరిసర ప్రాంతంలో ఓ సిఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. మహిళా కానిస్టేబుల్ పై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శుక్రవారం యమునా నది తీరంలోని మెట్రో స్టేషన్‌లో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

కాగా తోటి కానిస్టేబుల్ చేతిలో కాల్పులకు గురైన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతు మృతి చెందినట్లు సమాచారం. బాధితురాలు మన రాష్ట్రానికి చెందిన తేజగా గుర్తించారు. ఈ సంఘటన 7 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాగా సంఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు కాల్పులకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+