వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా కానిస్టేబుల్‌పై సహచర పోలీసు కాల్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

New Delhi
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ పరిసర ప్రాంతంలో ఓ సిఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌పై తోటి కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. మహిళా కానిస్టేబుల్ పై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన శుక్రవారం యమునా నది తీరంలోని మెట్రో స్టేషన్‌లో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

కాగా తోటి కానిస్టేబుల్ చేతిలో కాల్పులకు గురైన మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతు మృతి చెందినట్లు సమాచారం. బాధితురాలు మన రాష్ట్రానికి చెందిన తేజగా గుర్తించారు. ఈ సంఘటన 7 గంటల సమయంలో చోటు చేసుకుంది. కాగా సంఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు కాల్పులకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A CISF constable fired his co-woman police today at Yamuna River metro station in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X