వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీ తిలక్నగర్ పోలీసు స్టేషన్లో తెరాస నేతలు
చందర్ రావుపై దాడి కేసులో స్వయంగా స్టేషన్లో హాజరుకావాలని పోలీసులు తెరాస నేతలకు నోటీసులు పంపించారు. ఇందుకోసం గురువారం వరకు వారు గడువు విధించారు. ఈ గడువు ముగిసిపోవడంతో శుక్రవారం తెరాస నేతలు ఢిల్లీకి చేరుకుని పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మహత్య చేసుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీ భవన్కు తీసుకుని వచ్చినప్పుడు అడ్డు చెప్పడంతో చందర్ రావుపై తెరాస నాయకులు దాడి చేశారు.
Comments
harish rao telangana rastra samithi delhi ap bhavan హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ ఎపి భవన్
English summary
TRS leaders Harish Rao and others attended at Tilaknagar PS in New Delhi in attack on Chandar Rao case at AP Bhavan.
Story first published: Friday, August 12, 2011, 19:24 [IST]