అన్నా హజారేకు ప్రధాని లేఖ, దీక్ష విరమణకు విజ్ఞప్తి

ప్రభుత్వానికి, అన్నా బృందం మొదటిసారి ముఖాముఖి భేటీ అయ్యాయి. న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్జీద్ మంగళవారం అర్వింద్ కేజ్రివాల్తో సమావేశమయ్యారు. లోక్పాల్ సమస్యపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సమస్య ప్రారంభమైన ఆగస్టు 16వ తేదీ తర్వాత ఇరు పక్షాలకు మధ్య ఇదే తొలి సమావేశం. ఈ సమావేశం ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ నివాసంలో జరిగింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications