అన్నా హజారేకు ప్రధాని లేఖ, దీక్ష విరమణకు విజ్ఞప్తి

ప్రభుత్వానికి, అన్నా బృందం మొదటిసారి ముఖాముఖి భేటీ అయ్యాయి. న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్జీద్ మంగళవారం అర్వింద్ కేజ్రివాల్తో సమావేశమయ్యారు. లోక్పాల్ సమస్యపై వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. సమస్య ప్రారంభమైన ఆగస్టు 16వ తేదీ తర్వాత ఇరు పక్షాలకు మధ్య ఇదే తొలి సమావేశం. ఈ సమావేశం ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ నివాసంలో జరిగింది.












Click it and Unblock the Notifications