జగన్ వర్గంలో బీటలు, రాతపూర్వక హామీకి ఎమ్మెల్యేల పట్టు

శాసనసభ్యుల షరతులపై వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కొండా సురేఖ, జయసుధ, కుంజా సత్యవతి రాజీనామాలు చేయకపోవడంపై కూడా ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. తాను హైదరాబాదు వచ్చేలోగా ఆ ముగ్గురు కూడా రాజీనామాలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ కోసం చేసిన రాజీనామాలు తిరస్కరణకు గురైనందున తిరిగి రాజీనామాలు చేయాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. అయితే, తెలంగాణ కోసం కాకుండా ఒక వ్యక్తి కోసం రాజీనామాలు చేస్తే తాము తమ తమ నియోజకవర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. భూవివాదాలను తేల్చాలని, ఆర్థిక సహాయం అందించాలని శాసనసభ్యులు గొంతెమ్మ కోరికలు విప్పుతున్నట్లు చెబుతున్నారు. పైగా, మరో ఆరు నెలల్లో మధ్యంతర ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా చాలా మంది శాసనసభ్యులు సిద్ధంగా లేరని చెబుతున్నారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications