రాజీనామాలపై మొండికేస్తున్న తెలంగాణ ఎంపిలు

వైయస్సార్పై రాసిన పుస్తకం ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి మాత్రమే తాము ఢిల్లీ వచ్చామని, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో తమకు సంబంధం లేదని మరో పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు. పార్లమెంటుకు ఆ మధ్యకాలంలో వెళ్లిన ముగ్గురు పార్లమెంటు సభ్యుల గురించి ప్రస్తావించగా ఆ విషయం వారినే అడగాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం శానససభ్యులు రాజీనామాలు చేసిన విధానాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications