సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి సీరియస్

సకల జనుల సమ్మె తీవ్రత దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె విజయవంతం కాకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా తెలంగాణలో సమ్మె కారణంగా సీమాంధ్ర ప్రాంతం నుండి ఉద్యోగులను తీసుకు వచ్చి పని చేయించుదామనుకున్నప్పటికీ అది విజయవంతం కాదనే ఉద్దేశ్యంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కాగా ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా సమ్మెపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications