సకల జనుల సమ్మెపై ముఖ్యమంత్రి సీరియస్

సకల జనుల సమ్మె తీవ్రత దృష్ట్యా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సకల జనుల సమ్మె విజయవంతం కాకుండా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా తెలంగాణలో సమ్మె కారణంగా సీమాంధ్ర ప్రాంతం నుండి ఉద్యోగులను తీసుకు వచ్చి పని చేయించుదామనుకున్నప్పటికీ అది విజయవంతం కాదనే ఉద్దేశ్యంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కాగా ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా సమ్మెపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications