మహేష్బాబు ఇంటికి సిబిఐ, నమ్రత స్టేట్మెంట్ రికార్డు

వైయస్ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ విచారణను కొనసాగిస్తోంది. మీనాక్షి ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి వరుసగా 12వ రోజు సిబిఐ ముందు హాజరయ్యారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో విజయసాయిరెడ్డికి రక్షణ కల్పించారు. గుంటూరు జిల్లాలోని వాన్పిక్ భూములను సిబిఐ అధికారులు పరిశీలించే అవకాశాలున్నాయి. అలాగే, నిజాంపట్నం, పిట్లవానిపాలెం, బాపట్ల తదితర ప్రాంతాల్లో కూడా సిబిఐ సందర్శించే అవకాశాలున్నాయి. మాజీ ఐపియస్ అధికారి, మాజీ మంత్రి రంగయ్యనాయుడు బుధవారం సిబిఐ ముందు హాజరయ్యారు.
More From
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications