సిబిఐ భయం, వాటా ఇస్తానంటూ దిగొచ్చిన రహేజా

కాగా, రహేజా బోర్డు తీర్మానంపై సొలిసిటర్ జనరల్తోపాటు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. రహేజా ప్రతిపాదనను సమగ్ర నివేదిక రూపంలో సీఎం కిరణ్ ముందు పెట్టి ఆయన సలహా ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు. రహేజా బోర్డు తీర్మానం చెల్లుబాటు ఏ మేరకు ఉంటుందనే అంశంపై కూడా పరిశీలన చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రహేజా బోర్డు సమావేశంలో పాల్గొన్న ఏపీఐఐసీ అధికారులు తమ వాటా పునరుద్ధరణ అంశంపై ఆ భేటీలో గట్టిగా మాట్లాడారు.
రహేజా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైకి చెందిన సంస్థ. హైదరాబాద్లో మైండ్ స్పేస్ పేరిట ప్రాజెక్టును నెలకొల్పాలని తలపెట్టింది. ఇందుకు మాదాపూర్లో వందల కోట్ల విలువైన 110 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటాయించింది. 2003లో చంద్రబాబు హయాంలో రహేజాకే అనుకూలమైన నిబంధనలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వైఎస్ ప్రభుత్వం వచ్చాక మరిన్ని మినహాయింపులు లభించాయి. వాస్తవానికి, రహేజాతో ఒప్పందం కుదిరే నాటికేహైటెక్ సిటీ వచ్చింది. మాదాపూర్లో ఆనాడు ఎకరా ధర రూ.2 కోట్ల వరకు ఉంది. అయినా ఏపీఐఐసీ 110 ఎకరాల భూమిని ఎకరా రూ.50 లక్షల లెక్కన కేటాయించింది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications