బాబుకు షాక్, కొమ్మి లక్ష్మయ్యనాయుడి రాజీనామా

చంద్రబాబు ఇప్పటికీ తాను ముఖ్యమంత్రిని అనే భ్రమలోనే ఉన్నారని, దాంతో కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు. 37 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన తనను చంద్రబాబు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా తన నియోజకవర్గంలో ముగ్గురిని ఇన్చార్జిలుగా నియమించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు తాను మనస్థాపం చెంది రాజీనామా చేశానని వివరించారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయిన జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒక్కడినే సర్వేపల్లి నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారని ఆయన చెప్పారు.తన నియోజకవర్గంలో ముగ్గురిని ఎందుకు ఇంచార్జీలుగా నియమించారని అడిగితే చంద్రబాబు తనతో దురుసుగా మాట్లాడారని, అందుకే తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications