2జి స్కామ్పై రాజీనామాకు సిద్ధపడిన చిదంబరం?

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై సీనియర్ మంత్రులు ప్రణబ్ ముఖర్జీకి, చిదంబరానికి మధ్య ఏ విధమైన విభేదాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గబోదని ఆయన చెప్పారు. చిదంబరం 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులను ఆపి ఉండగలిగేవారంటూ ప్రణబ్ ముఖర్జీ ప్రధానికి రాసిన లేఖ బయటకు వచ్చింది. దీంతో చిదంబరం చిక్కుల్లో పడ్డారు. చిదంబరానికి కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ పూర్తి మద్దతు ప్రకటించారు. రాజీనామా చేయాలని చిదంబరాన్ని అడగబోమని ఆయన చెప్పారు.
More From
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications