రాజీనామా లేఖలతో వచ్చిన టిడిపి తెలంగాణ నేతలు

ప్రత్యేక రాష్ట్రం సాధించే దిశలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించే రాజీనామాలకు తాము సిద్ధమని తాము రాజీనామాలతో సిద్ధంగా ఉన్నామని కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి సైతం తమతో కలిసి రావాలని మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ కేవలం తమ సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకే ప్రయత్నాలు చేస్తోందన్నారు. మర్రి చెన్నారెడ్డి 400 మంది తెలంగాణవాదులను బలి తీసుకుంటే టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావు 600 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెసు కలిసి వచ్చినా రాకున్నా తాము ఖచ్చితంగా రాజీనామా చేస్తామని మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అయితే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమతో కాంగ్రెసు సైతం కలిసి వస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. కాలాయాపన సరికాదన్నారు. తాము రాజీనామా చేసి తెలంగాణ నేతలపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications