బాబునే ఇక్కడి నుండి పంపిస్తాం: టిడిపి ఎమ్మెల్యే జైపాల్

రాజీనామా చేసేందుకు వెనక్కి పోయిన కాంగ్రెసు నేతలు పిరికి పందలని విమర్శించారు. తెలంగాణ బూచి చూపి కావాలనే వారు దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ప్రకటించి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెడితే అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలోనూ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలు బహిష్కరిస్తామనే అంశంపై చంద్రబాబుతో స్పష్టమైన ప్రకటన ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన తెలంగాణ ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు.
ఐక్య ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తోడ్పాటునందించాలన్నారు. టిడిపి నేతలపై టిఆర్ఎస్ నేతల దాడి సరికాదన్నారు. ఎపికి కాంగ్రెసు శనిలా దాపురించిందన్నారు. కాగా గతంలోనూ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన సమయంలో తెలంగాణ టిడిపి నేతలం రాజీనామాలు చేసి బాలయ్యను ఆహ్వానించడానికి సిద్ధంగా లేమని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బాబును గెంటి వేస్తామని ప్రకటించడం విశేషం.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!!












Click it and Unblock the Notifications