ప్రమాదంలో మంత్రి సబితారెడ్డి మేనల్లుడి మృతి

కారులో వెంకట్రామి రెడ్డి ఒక్కరే ఉన్నారు. ఆయనతో ఎవరూ లేరు. మోకిల వరకు ఎలాంటి డివైడర్లు లేక పోవడం, అక్కడకు రాగానే డివైడర్లు ఉండటం వాటికి రేడియం గుర్తులు లేక పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వెంకట్రామి రెడ్డికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన వయస్సు నలభై వరకు ఉంటోంది. వెంకట్రామి రెడ్డి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆయన స్వగ్రామానికి పంపించనున్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications