తెలంగాణను కాంగ్రెసే పరిష్కరించాలి: తెలంగాణ టిడిపి

ఉద్యోగులు ముప్పై రోజులుగా సమ్మె చేస్తున్నా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. ఓ వైపు ఉద్యోగులపై కేసులు పెడుతూనే మరోవైపు చర్చలంటే ఎలా అన్నారు. ఉద్యోగులపై కేసులు ఉపసంహరించుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications