మద్దెలచెర్వు సూరికి తగిన శాస్తి జరిగింది: పటోళ్ల

కాగా పరిటాల రవి హత్యకేసులో మద్దెలచెర్వు సూరితో పాటు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పటోళ్ల ఇటీవలె నిర్దోషిగా బయటపడ్డాడు. పరిటాల రవి హత్య తర్వాత నిందితులు వరుసగా హత్యకు గురయ్యారు. మద్దెలచెర్వు సూరి కూడా ఇటీవలె ఆయన ప్రధాన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే భానును పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు.












Click it and Unblock the Notifications