బిజెపిలోకి రాములమ్మ: బాంబు పేల్చిన ఆలె నరేంద్ర

భాజపా సీనియర్ నేత ఎల్కె అద్వానీ బస్సుయాత్ర ఆంధ్ర ప్రదేశ్లో చేరేకంటే ముందే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే రైలు రోకో కార్యక్రమంలో బిజెపి పాల్గొంటుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications