చంచల్గూడ జైలుకు విజయశాంతి, ఆమరణ దీక్ష

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అర్ధరాత్రే ఆమెను గాంధీ హాస్పిటల్ తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఆమెను మళ్లీ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టారు. రాత్రి సమయంలో మూడు గంటల పాటు వాదోపవాదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఆదివారం ఉదయం వాదోపవాదాలు జరిగాయి. మెజిస్ట్రేట్ విజయశాంతితో పాటు మరో ఎడుగురికి ఈ నెల 22వ తేది వరకు రిమాండు విధించారు. కాగా పోలీసుల అదుపులో ఉన్న విజయశాంతి అరెస్టయినప్పటి నుండి అప్రకటిత నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చంచల్ గూడ జైలుకు తరలించిన అనంతరం నిరాహార దీక్ష అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సిద్దిపేట శాసనసభశ్ర్యుడు హరీష్ రావును కూడా రిమాండ్కు తరలించారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications