ఎమ్మెల్సీ స్థానం: చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యాక చిరు తరఫు నేతలకు ఎలాంటి పదవీ దక్కలేదు. చిరంజీవికి సైతం పదవులు వరిస్తాయని వాదనలు వినిపించడమే తప్ప ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో పలువురు నేతలు దానిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం నుండి వచ్చిన వారు ప్రధానంగా ఈ సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో బొత్స చిరుతో భేటీ కావడం ప్రాధావ్యత సంతరించుకుంది. కోటగిరి విద్యాధర రావు తదితరులు ఎమ్మెల్సీ స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్య వైశ్య నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వైశ్యులకే ఆ స్థానం కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications