ఎమ్మెల్సీ స్థానం: చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యాక చిరు తరఫు నేతలకు ఎలాంటి పదవీ దక్కలేదు. చిరంజీవికి సైతం పదవులు వరిస్తాయని వాదనలు వినిపించడమే తప్ప ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవీ రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో పలువురు నేతలు దానిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం నుండి వచ్చిన వారు ప్రధానంగా ఈ సీటుపై కన్నేశారు. ఈ నేపథ్యంలో బొత్స చిరుతో భేటీ కావడం ప్రాధావ్యత సంతరించుకుంది. కోటగిరి విద్యాధర రావు తదితరులు ఎమ్మెల్సీ స్థానం కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్య వైశ్య నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వైశ్యులకే ఆ స్థానం కేటాయించాలని కోరిన విషయం తెలిసిందే.
More From
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications