రాజీనామా చేయాలంటూ పొన్నాల ఇంటి ముట్టడి, ఉద్రిక్తం

మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అవినీతికి వ్యతిరేకంగా తన ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షను శనివారం విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మె రూపంలో తెలంగాణవాదాన్ని జాతీయ స్థాయిలో వినిపిస్తే మిగతా పనిని రాజకీయ నేతలే చేయాల్సి ఉందన్నారు. తెలంగాణ సమస్యకు రాష్ట్ర విభజనే పరిష్కారమనన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications