సైకిల్పై కమిషనర్ రైడ్, కాలుష్య నివారణకు కొత్త పంథా

అంతర్జాతీయ స్థాయిలో విశాఖను సుస్థిర పట్టణంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తమ సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో కూడా కాలుష్యంపై అవగాహన కల్పించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కాగా మంగళవారం నుండి బీచ్ రోడ్డులో ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మోటారు వాహనాలను నిషేధించారు. బీచ్ రోడ్డులో సైక్లింగ్ చేయాలనుకునే వారికి ఉచితంగా అందించేందుకు వంద సైకిళ్లను కూడా జివిఎంసి సిద్ధం చేసింది. పాఠశాలలు ఎక్కువగా ఉన్నచోట కూడా వాహన రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications