సోనియా ప్రాపకంతో ఎమ్మెల్సీ: డిఎస్పై కెటిఆర్ ధ్వజం

తెలంగాణ వ్యతిరేకులైన ఐపిఎస్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తున్న అధికారులకు నిబంధనలు వర్తించవా అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర కాదు కదా మోకాలి యాత్ర చేసిన ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు ముమ్మాటికి ఆంధ్రాబాబే అని నిన్నటి సంఘటనతో తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షలు ఉన్నందుకే తమ దీక్షలను వాయిదా వేసుకున్నామన్నారు.












Click it and Unblock the Notifications