ఎన్నికలు ముఖ్యం కాదన్న బాబు, అవిశ్వాసానికి వెనక్కి?

రైతుల తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కాంగ్రెసు హయాంలో ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. రైతుల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. రైతు సమస్యలపై 21వ తేదిన జాతీయ స్థాయి నేతలతో మాట్లాడతామన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను రైతు పోరుబాట ప్రారంభించాక 93 కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అవినీతిపై రాజీలేని పోరు చేస్తామన్నారు. భవానీ ద్వీపం ప్రైవేటీకరణపై పోరు సాగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications