జగన్ ఓ సినిమా చూసి మరోటి చూపించారు: నారాయణ

రాష్ట్రంలో రైతులు పంట విరామం ప్రకటించినా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. వర్షాలు లేక నీరందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలకు వడ్డీలు మాఫీ చేసి వడ్డీలేని రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications