తెలంగాణకోసం ఓయు విద్యార్థి ఆత్మహత్య, ర్యాలీ ఉద్రిక్తం

కాగా సోమవారం ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్లో రైలు కింద పడి నగేష్ అనే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలో తాను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుపుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు రాసిన లేఖ లభించింది. మృతుడు కాగజ్ నగర్ మండలానికి చెందిన చింతలగూడ వాసి. నగేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. నగేష్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని టిఆర్ఎస్ శాసనసభ్యుడు సమ్మయ్య ప్రభుత్వాసుపత్రి ముందు బైఠాయించారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications