డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారా?

తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తన పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తానని ఆయన చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా ఫరవా లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో భాగంగా ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతీయ బోర్డుకు డిఎస్ను చైర్మన్గా నియమించవచ్చవచ్చునని అంటున్నారు. లేదా ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలుంటే ఆ పదవి తనకే దక్కుతుందని ఆయన ఆశతో ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవిని తాను ఆశించలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యపై కాంగ్రెసు కోర్ కమిటీ సీరియస్గా చర్చిస్తోందని, తెలంగాణకు కేంద్రం త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని ఆయన అన్నారు.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications