డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారా?

తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తన పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తానని ఆయన చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా ఫరవా లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో భాగంగా ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతీయ బోర్డుకు డిఎస్ను చైర్మన్గా నియమించవచ్చవచ్చునని అంటున్నారు. లేదా ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలుంటే ఆ పదవి తనకే దక్కుతుందని ఆయన ఆశతో ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవిని తాను ఆశించలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యపై కాంగ్రెసు కోర్ కమిటీ సీరియస్గా చర్చిస్తోందని, తెలంగాణకు కేంద్రం త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని ఆయన అన్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications