గాలి కేసులో శ్రీలక్ష్మిని నాన్స్టాప్గా విచారిస్తున్న సిబిఐ

సిండికేట్ బ్యాంకులో శ్రీలక్ష్మి ఖాతాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. ఆమె బ్యాంక్ లాకర్లను తెరిచారు. వాటిలోంచి నగదును, పత్రాలను, బంగారు నగలును స్వాధీనం చేసుకున్నారు. గనుల యజమాని శశికుమార్ ఎదుట శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు విచారించారు. శ్రీలక్ష్మి తనను లంచం అడిగినట్లు శశికుమార్ ఇంతకు ముందు ఆరోపించారు. దానిపై ఇద్దరిని ముఖాముఖి కూర్చోబెట్టి సిబిఐ అధికారులు విచారించినట్లు సమాచారం. సిండికేట్ బ్యాంకు నుంచి ఆమెను కోఠీలో గల సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. సిబిఐ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీలక్ష్మిని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications