వైయస్ జగన్ సేకులో భానును విచారించిన సిబిఐ

వాన్పిక్ ప్రాజెక్టుకు జరిపిన కేటాయింపులపై, పోర్టు పరిధుల మార్పుపై, రాయితీల ఒప్పందంపై సిబిఐ అధికారులు భానును విచారించినట్లు తెలుసస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రమోట్ చేసిన వాన్పిక్ ప్రాజెక్టు జగన్ సంస్థల్లో వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. వైయస్ హయాంలో భాను మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల వ్యవహారాలు చూశారు. ఆయన ఆధీనంలో నీటి పారుదల, అడవులు, రోడ్లు, భవనాలు ఉండేవి.
గాలి జనార్దన్ రెడ్డి కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని భాను మీడియా ప్రతినిధులతో అన్నారు తాను నీటిపారుదల శాఖ వ్యవహారాలు మాత్రమే చూశానని, గనుల శాఖ తన పరిధిలో ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. అసలు కొండా రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పరిశీలించేందుకు తన పై అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి తనతో ఏ రోజు కూడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను వాన్పిక్ ప్రాజెక్టుపై సిబిఐకి వివరాలు ఇచ్చానని, తాను ఏం చెప్పాననే విషయాలు వెల్లడించలేనని ఆయన అన్నారు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications