తెలంగాణపై మాట్లాడను, ఆజాద్ చెప్తారు: మనీష్ తివారీ

ఉత్తరప్రదేశ్ విభజనపై తీర్మానాన్ని చర్చ లేకుండా రాష్ట్ర శాసనసభలో ఆమోదించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. చర్చ లేకుండా విభజన కోసం ఉత్తరప్రదేశ్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీరును ఆయన తప్పు పట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన తీర్మానంపై ప్రతిస్పందించడం కూడా అనవసరమని ఆయన అన్నారు. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ రాష్ట్రాల విభజనపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications