శ్రీవారి హుండీలో 162 వజ్రాలు, అజ్ఞాత భక్తుడి సమర్పణ

కాగా ఈ వజ్రాల విలువ సుమారు రూ.నలభై లక్షల వరకు ఉంటుందని జమాలజీ నిపుణులు విలువ కట్టారు. టిటిడి జెఈవో శ్రీనివాస రాజు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. టిటిడి అధికారులు వజ్రాలు వచ్చినప్పుడు వాటిని భద్రపరిచి అవసరమైనప్పుడు శ్రీవారికి కిరీటం తదితర నగలు చేయిస్తారు.












Click it and Unblock the Notifications