మవోయిస్టు అగ్రనేత కిషన్జీ హతం, మీడియా కథనాలు

మావోయిస్టు అగ్రనేత కిషన్జీని భద్రతా బలగాలను చుట్టుముట్టినట్లు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే, అతను తప్పించుకున్నట్లు అందరూ భావించారు. కానీ అతను ప్రత్యేక బలగాల చేతిలో హతమైనట్లు గురువారం వార్తలు ప్రసారమవుతున్నాయి. కిషన్జీ ఉన్నట్టు అనుమానించిన జంగల్ మహల్ ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్ సంయుక్త బలగాలు బుధవారం చుట్టుముట్టాయి. కిషన్జీతో పాటు మరికొంత మంది మావోయిస్టు నాయకులు ఉన్నట్లు అనుమానించారు. కిషన్జీ తలదాచుకున్న స్థావరం ఉన్న జంగల్ మహల్ ప్రాంతంలో సంయుక్త బలగాలు గాలింపు చర్యలకు దిగాయి. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నల్బనీ, కుష్బనీ, లాల్బనీ, ఝార్గ్రామ్ అటవీ ప్రాంతంలో కిషన్జీ తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బలగాలు పెద్ద యెత్తున ఆపరేషన్ మొదలు పెట్టాయి.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications