వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆవిర్భావ సదస్సులో పవార్, టిఎస్సార్‌‍కు కల

By Pratap
|
Google Oneindia TeluguNews

T Subbirami Reddy
న్యూఢిల్లీ: పార్లమెంటు హాలులో బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పార్లమెంటు సెంట్రలు హాలులో ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ) నేత శరద్ పవార్ ఉన్నారు. పవార్ వెనకాలే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా కూర్చుని ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి(టియస్సార్) అక్కడకు వచ్చారు. ఆయన వస్తూనే శరద్ పవార్‌ను చూసి నవ్వుతూ జై తెలంగాణ అంటూ కరచాలనం చేశారు.

ఆ తర్వాత టియస్సారే మాట్లాడుతూ తనకు రాత్రి ఓ కల వచ్చిందన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు, రాష్ట్ర ఆవిర్భావ సభలో మీరు పాల్గొన్నట్లు కల వచ్చిందన్నారు. అందుకు పవార్ మీరు శివభక్తులని, మీకు శక్తి ఉంటుంది కాబట్టి అది నిజం కావచ్చన్నారు. అందుకు నా శక్తి వల్ల ఏమవుతుంది, అంతా దైవబలం వల్ల వస్తుందని టియస్సార్ సమాధానమిచ్చారు.

English summary
MP T Subbirami Reddy gave Telangana slogan in in Parliament central hall before Sharad Pawar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X