ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై కేసు కొట్టివేత

దానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో 'ఆంధ్రజ్యోతి'లో వార్త ప్రచురితమైంది. ఈ వార్తతో తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయంటూ గోపాలకృష్ణ చిత్తూరు 4వ ఏడీఎం కోర్టులో పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, అప్పటి ఎడిటర్ శ్రీరామచంద్రమూర్తి, తదితరులపై క్రిమినల్ కేసు పెట్టారు.నాలుగేళ్లపాటు విచారణ జరిగింది. ఆరోపణలు రుజువు కాకపోవడంతో కోర్టు శుక్రవారం కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో 'ఆంధ్రజ్యోతి' తరఫున సీనియర్ న్యాయవాది నల్లారి ద్వారకానాథ రెడ్డి వాదించారు.












Click it and Unblock the Notifications