ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై కేసు కొట్టివేత

దానిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో 'ఆంధ్రజ్యోతి'లో వార్త ప్రచురితమైంది. ఈ వార్తతో తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతిన్నాయంటూ గోపాలకృష్ణ చిత్తూరు 4వ ఏడీఎం కోర్టులో పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, అప్పటి ఎడిటర్ శ్రీరామచంద్రమూర్తి, తదితరులపై క్రిమినల్ కేసు పెట్టారు.నాలుగేళ్లపాటు విచారణ జరిగింది. ఆరోపణలు రుజువు కాకపోవడంతో కోర్టు శుక్రవారం కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో 'ఆంధ్రజ్యోతి' తరఫున సీనియర్ న్యాయవాది నల్లారి ద్వారకానాథ రెడ్డి వాదించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications