వైయస్సార్ పేరును తుడిచేయడానికే: వైయస్ జగన్

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా జనగ్ గురువారం సాయంత్రం చెబ్రోలు మండలం మునిపల్లెలో వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక, కూలీలకు కూలీ గిట్టక అవస్థ పడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మునిపల్లె నుంచి ఆయన పచ్చలతాడిపర్రు చేరుకుని అక్కడ వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications