జగన్కు లెక్కలు తెలియకపోతే చెప్తా: మంత్రి పితాని

రాష్ట్రంలో పదమూడు లక్షల దరఖాస్తులు ఇప్పటికే రెన్యూవల్ అయ్యాయని, మరో పది లక్షల ఉపకార వేతనాల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయడం లేదన్నారు. కాగా కిరణ్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు చెల్లింపులు జరగటం లేదని జగన్, ఆయన వర్గం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications