బొత్సకు మద్యం షాపులలో వాటాలు: దేవినేని ఉమ

రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు రోజుకు రూ.ఆరవై కోట్ల నుండి డెబ్బై కోట్ల వరకూ సాగుతున్నాయన్నారు. బొత్స కుటుంబ సభ్యులకు కూడా వాటా ఉందని ఆరోపించారు. కాగా రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు మద్యం దుకాణాలపై ఎసిబి దాడులు చేస్తోంది. ఈ దాడులలో ఎసిబి కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు గుర్తించింది. సిండికేట్లు ఎవరెవరికి ఎంత లంచమిచ్చామని పొందుపర్చిన వివరాలు ఎసిబి గుర్తించింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications