ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు అరెస్టు

కెసిఆర్పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా మండిపడ్డారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పేలని తుపాకి అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తుంటే కెసిఆర్ ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ పిట్టల దొరలాగా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ వద్ద ఉన్నది కట్టె తుపాకి అని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసులు అరెస్టు చేసే సమయంలో గన్ పార్కు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు గన్పార్కు వైపు రావడానికి ప్రయత్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని తెరాస కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కొంత మంది తప్పించుకుని గన్ పార్కుకు చేరుకున్నారు. ఇక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications