వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేను రెడీ, తేదీ, చెప్పు: పయ్యావుల సవాల్కు అంబటి
పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేస్తే బహిరంగ చర్చకు తాను ప్రదేశం, తేదీ నిర్ణయించడమేమిటని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని విచారించాల్సి వచ్చినందున వారికి పిచ్చెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పయ్యావుల కేశవ్ నేల విడిచి సాము చేస్తున్నారని ఆయన అన్నారు. తాను ఎపిఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధమైన అక్రమాలు జరగలేదని, ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వాలని ఆయన అన్నారు.
English summary
YSR Congress spokesperson Ambati Rambabu expressed his readiness to open debate on TDP MLA Payyavula Keshav's allegations.
Story first published: Friday, January 13, 2012, 19:05 [IST]