పండక్కి రండి: కెసిఆర్, ఎర్రబెల్లిలకు సమైక్యాంధ్ర జెఏసి
కాగా రాష్ట్రం సమైక్యాంగానే ఉండాలని, రాష్ట్ర విభజన చేయకూడదని సమైక్యాంధ్ర జెఏసి ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వారు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్నింటిలోనూ అభివృద్ధి చెందుతామని చెబుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు.
Comments
samaikyandhra k chandrasekhar rao errabelli dayakar rao telangana visakhapatnam సమైక్యాంధ్ర కె చంద్రశేఖర రావు ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ విశాఖపట్నం
English summary
Seemandhra JAC invited TRS chief KCR, TDP leader Errabelli, JAC chairman Kodandaram and Congress MP Ponnam Prabhakar for Sankranti festival.
Story first published: Friday, January 13, 2012, 13:07 [IST]