గొడ్డలితో భార్యను నరికిన భర్త, సిటీలో సూసైడ్ యత్నం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలంలోని మేనకూరు ఎస్సీ కాలనీలో గ్యాస్ స్టౌ పేలింది. ఈ సంఘటనలో తల్లీ కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఘోరంపూడిలో పంట పొలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 13 ఎకరాల్లో మంటలు చెలరేగాయి. దీంతో వరికుప్పలు మంటలకు అంటుకు పోయాయి. సుమారు రూ.5లక్షల మేర నష్టం జరిగింది.












Click it and Unblock the Notifications