జోరుగా కోడిపందేలు: పాల్గొన్న సినీ,రాజకీయ విఐపిలు
తూర్పు గోదావరి జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక, భీమవరం మండలం వెంప శ్రీరామపురం, ఐ.భీమవరం, తణుకు, నిడదవోలు, నరసాపురం తదితర ప్రాంతాల్లో పందేలు జరుగుతున్నాయి. కాగా పందేల్లో కొందరు భారీగా డబ్బులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పందేలు సోమవారంతో ముగుస్తాయి. ఆదివారం రెండో రోజు. కాగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
English summary
Cine and Political VIPs participated
in Sankarati bettings.
Story first published: Sunday, January 15, 2012, 16:38 [IST]