జోరుగా కోడిపందేలు: పాల్గొన్న సినీ,రాజకీయ విఐపిలు

తూర్పు గోదావరి జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక, భీమవరం మండలం వెంప శ్రీరామపురం, ఐ.భీమవరం, తణుకు, నిడదవోలు, నరసాపురం తదితర ప్రాంతాల్లో పందేలు జరుగుతున్నాయి. కాగా పందేల్లో కొందరు భారీగా డబ్బులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పందేలు సోమవారంతో ముగుస్తాయి. ఆదివారం రెండో రోజు. కాగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications