పార్టీలో ప్రాధాన్యతలేదు!: రాయపాటి, విహెచ్ అసంతృప్తి

కాగా అంతకుముందు ఆజాద్పై అమలాపురం ఎంపీ హర్షకుమార్ మండిపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఆజాదే కారణమని, ఆయనే బాధ్యత వహించాలని, దళితులకు అన్యాయం జరుగుతోందని, ఆజాద్పై సోనియాకు ఫిర్యాదు చేస్తానని ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆజాద్ ఎదుట కూడా పార్టీలో భేదాభిప్రాయాలు బయటపడ్డాయట. ఒక వర్గం నేతలు మరో వర్గంపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారట.












Click it and Unblock the Notifications